డిప్యుటీ డీఎంఆండ్హచ్ఓ కు వాకర్స్ కమిటీ సన్మానం
జీ న్యూస్ హుజూరాబాద్
హుజూరాబాద్ డిప్యుటీ డీఎంఆండ్హచ్ఓ గా నియమితులైన డాక్టర్ శ్రావణ్ కుమార్ ను గురువారం హుజూరాబాద్ వాకర్స్ కమిటీ సభ్యులు సన్మానించారు....
జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఆర్థిక భరోసా
ముఖ్య అతిథిగా హాజరుకానున్న జిల్లా అదనపు కలెక్టర్ & డీఈఓ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే.
జీ న్యూస్ హుజూరాబాద్:
పదో తరగతి వార్షిక...
మహిళా అభ్యుదయమే సమాజ అభ్యుదయము
జీ న్యూస్ హుజూరాబాద్
సమాజం బాగుండాలంటే మహిళలు అభివృద్ధిలోకి రావాలని కిట్స్ ఇంజనీరింగ్ సింగాపురం సెక్రటరీ వి సతీష్ కుమార్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో...
శాస్త్రీయ దృక్పథంతో బోధించాలి
విద్యార్థుల పరిశోధనలే దేశ ప్రగతికి సోపానాలు
ఇస్రో శాస్త్రవేత్త అనుమాండ్ల సుకృత
జీ న్యూస్ నడికుడ
విద్యార్థుల పరిశోధనలే దేశ ప్రగతికి సోపానాలని, వారికి శాస్త్రీయ దృక్పథంతో బోధించాలని ఇస్రో సైంటిస్ట్ అనుమాండ్ల...
అవకాశం ఇవ్వండి అభివృద్ది చేసి చూపిస్తా..
ఎన్నం లక్ష్మీ ప్రకాష్
49వ డివిజన్లో ఎగరనున్న బీజేపి జెండా
జీ న్యూస్ కరీంనగర్
ఒక్కసారి అవకాశం ఇవ్వండి..49వ డివిజన్ను అభివృద్ది చేసి చూపిస్తానని బీజేపి పార్టీ 49వ డివిజన్ అభ్యర్థి ఎన్నం...
బేష్ మిత్రబృందం....
1988–89 హైస్కూల్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల రక్తదానం
జీ న్యూస్ హుజూరాబాద్
పూర్వ విద్యార్థుల సామాజిక సేవను చూసి పలువురు బేష్ మిత్రబృందం అంటూ అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనటం...