మొంథా తుఫాన్తో వరంగల్ అతలాకుతలం
జీ న్యూస్ వరంగల్
మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ను దాటి తెలంగాణలోకి ప్రవేశించింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలోనూ వర్షాలు...
రైతులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు
జీ న్యూస్ నర్సంపేట
వరంగల్ జిల్లా వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో... క్షేత్ర స్థాయిలో...
విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు
-వికసత్ భారత్ వైపు ఏపీ ప్రయాణం మొదలు
-ఏ పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జీ న్యూస్ అమరావతి:
విశాఖలో 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ...
హీటెక్కిన బీహార్ రాజకీయం
-సీఎం నితీష్ కుమార్ ఇంటి వద్ద ఆ పార్టీ నేతలు ధర్నా
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ...
మాజీమంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలోని నకిలీ మద్యం తయారీ
-సంచలన విషయాలు బయటపెట్టిన నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావు
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అమరావతి:
నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్ధన్ రావు...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ట్రాన్స్ జెండర్
జీ న్యూస్ నెట్వర్క్
ఈసారి జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోనే జన్సురాజ్ పార్టీ ట్రాన్స్ జెండర్ని బరిలో దింపింది. ఆమె బీహార్ విద్యాశాఖ...
సీఎం పదవిపై నాకు ఆసక్తి లేదు
-కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే సంచలన వ్యాఖ్యలు
జీ న్యూస్ నెట్వర్క్
కర్ణాటక ప్రభుత్వంలో కొన్నేళ్లుగా వస్తున్న సీఎం మార్పు ఊహగానాలకు డిప్యూటీ సీఎం డీకే తెరదించారు. నాకు సీఎం...