వెన్నంపల్లి, సైదాపూర్ పిఏసీఎస్ ప్రత్యేక అధికారిగా ముంజాల శ్రీనివాస్
జీ న్యూస్ సైదాపూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు, వెన్నంపల్లి,...
దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలే
జీ న్యూస్ ఎడ్యుకేషన్ ప్రతినిది డిసెంబర్20
దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలేనని కిట్స్ కళాశాలల కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్...
చర్లపల్లి స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్
ఎదిగే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి-ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్
జీ న్యూస్ నడికుడ
ఆరోగ్యవంతమైన యువతే దేశ భవిష్యత్తు అని అందుకే ఎదిగే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్...
నూతన సర్పంచ్ లను సన్మానించిన బోస్లే నారాయణరావు పటేల్
జీ న్యూస్ బైంసా
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్లను ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ మూధోల్ శాసనసభ్యుడు బోస్లే నారాయణరావు...
పార్టీలు మారకుంటే బిఆర్ఎస్ సమావేశానికి హాజరుకండి.
ఎమ్మెల్యేలకు సవాల్ విసిరిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్.
జీ న్యూస్ హుజురాబాద్
బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది స్వార్థ బుద్దితో కాంగ్రెస్ లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు...
ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో అనుసంధానం
జీ న్యూస్ ఎడ్యుకేషన్
మార్కెట్లోకి వస్తున్న కంప్యూటర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువ వేగంతో పని చేస్తాయని, ఇందుకు కారణం వాటికి కృత్రిమ మేధస్సుతో అనుసంధానం చేయడమేనని ఐ.ఐ.టి భువనేశ్వర్...
పెన్షనర్ల సమస్యలపై, హెల్త్ కార్డుల సాధనకు పోరాటం.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి
జీ న్యూస్ హుజురాబాద్
పెన్షనర్లకు హెల్త్ కార్డుల సాదన కోసం ప్రభుత్వంపై పోరాటం చేసి ఒత్తిడి తీసుకొచ్చి సాధిస్తామని వరంగల్ -...
సాహితీ ప్రపంచంలో వారు చిరస్మరణీయులు
ఆరుద్ర స్మారక తపాలా బిళ్ళ ఆవిష్కరణ కార్యక్రమంలో
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
జీ న్యూస్ హైదరాబాద్
కవి జంటగా ఆరుద్ర, రామలక్ష్మి దంపతులు తెలుగు సాహితీ ప్రపంచంలో చిరస్మరణీయంగా...