వెన్నంపల్లి, సైదాపూర్ పిఏసీఎస్ ప్రత్యేక అధికారిగా ముంజాల శ్రీనివాస్
జీ న్యూస్ సైదాపూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు, వెన్నంపల్లి,...
జాగృతిలో చెరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
జీన్యూస్ కరీంనగర్
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం కరింనగర్ జాగృతి కార్యాలయంలో కాంగ్రెస్ను వీడి జాగృతిలో చేరినట్లు జాగృతి జిల్లా అద్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. జాగృతి కార్యాలయంలో...
పీవీ ఆర్థిక సంస్కరణలతో ప్రగతి పథంలో భారతదేశం
జీ న్యూస్ హుజూరాబాద్
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి ఎంతో దోహదపడ్డాయని పీవీ తనయుడు పీవీ ప్రభాకర్ రావు...
బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకే ఓసీలు రాజకీయ కుట్రలు
జీ న్యూస్ లోకేశ్వరం డిసెంబర్ 20
బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకే ఓసీలు రాజకీయ కుట్రలు చేస్తున్నారని ముధోల్ మున్నూరు కాపు బీసీ నాయకులు...
దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలే
జీ న్యూస్ ఎడ్యుకేషన్ ప్రతినిది డిసెంబర్20
దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలేనని కిట్స్ కళాశాలల కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్...
చర్లపల్లి స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్
ఎదిగే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి-ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్
జీ న్యూస్ నడికుడ
ఆరోగ్యవంతమైన యువతే దేశ భవిష్యత్తు అని అందుకే ఎదిగే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్...
ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలి
ప్రభుత్వం తక్షణం స్పందించాలి....
ఆత్మబలిదానాలు సరికాదు
మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య
జీ న్యూస్ హుజూరాబాద్
ఆర్టీసీ కార్మికులు న్యాయమైన...
సత్తా చాటిన సింగపూర్ కిట్స్ విద్యార్థులు
16 మంది విద్యార్థులకు నగదు బహుమతులు కైవసం
జీ న్యూస్ హుజూరాబాద్
హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న 16...
డిప్యుటీ డీఎంఆండ్హచ్ఓ కు వాకర్స్ కమిటీ సన్మానం
జీ న్యూస్ హుజూరాబాద్
హుజూరాబాద్ డిప్యుటీ డీఎంఆండ్హచ్ఓ గా నియమితులైన డాక్టర్ శ్రావణ్ కుమార్ ను గురువారం...