మేడారం అభివృద్ధికి రూ. 210 కోట్ల నిధులు
-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జీ న్యూస్ వరంగల్ ప్రతినిధి:
మేడారం అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. మేడారం గద్దెల ప్రాంగణ నిర్మాణ...
పరుగులు తీస్తున్న పసిడి ధర
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:
దేశీయంగా పసిడి ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించట్లేదు .అంతర్జాతీయ పరిణామాలు గిరాకీ ఇతరులతో కారణాలలో బంగారం ధర అంతకంతకు పెరుగుతూ కొత్త...
కరూర్ లో తొక్కిసలాట పై సిబిఐ దర్యాప్తు: సుప్రీంకోర్టు
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:
టీవీకె పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్ లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది.
తాజాగా ఈ ఘటనపై సిబిఐ...
సీఎంఆర్ఎఫ్ ద్వారా నిరుపేదలకు ఊరట..
20 విడుతల్లో 1129 మందికి రూ.2.93 కోట్ల సాయం..
చెక్కులు పంపిణీ లో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి వెల్లడి..
శంకరపట్నం జీ న్యూస్
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సహాయం...
రోజుకు 8 గంటలే డ్యూటీ అంటున్న దీపికా పడుకునే
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:
-బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకునే మాటలు సంచలనం రేపుతున్నాయి.
రోజుకు ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు పని చేయడం ఆమెకి...
హీరోయిన్లు అంటే చిన్న చూపే
-హీరోలకు ఇచ్చినంత మర్యాద మాకు ఇవ్వరు
-నటి పూజా హెగ్డే కామెంట్
జీ న్యూస్ సినిమా
సినిమా సెట్స్ లో హీరోలకు ఇచ్చిన మర్యాద హీరోయిన్లకు ఇవ్వరని నటి పూజ హెగ్డే కామెంట్...
ట్రంప్ మరో షాకింగ్ న్యూస్
-చైనా దిగుమతులపై అదనంగా 100% సుంకాలు
జీ న్యూస్ నెట్వర్క్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి షాకింగ్ న్యూస్ ప్రకటించారు. చైనా దిగమతులపై అదనంగా 100% సుంకాలు విధించినట్లు ఆయన...
నెల రోజుల్లో టి స్క్వేర్ పనులు ప్రారంభం కావాలి
- సీఎం రేవంత్ రెడ్డి
జీ న్యూస్
టి స్క్వేర్ ఏఐ హబ్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. నవంబర్ నెల నాటికి టి...
జీ న్యూస్, హుజురాబాద్
ప్రజలు ఫైల్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని కూరపాటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. గురువారం ప్రపంచ ఫైల్స్ దినోత్సవం...