సిద్దార్థ హైస్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
జీ న్యూస్ చెన్నారావుపెట
చెన్నారావుపేట మండలంలోని సిద్దార్థ ఉన్నత పాఠశాలలో బుదవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ కంది గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ కరుణాకర్...
జిల్లా స్థాయి ప్రతిభా పరీక్షలో మెరిసిన భైంసా వాసవి విద్యార్థి
జి న్యూస్ బైంసా
లెక్కల మాంత్రికుడు రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి గణిత ప్రతిభ పరీక్షలో బైంసా విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. పట్టణములోని...
సమస్యలు పరిష్కరించాలంటూ ...ఆశ కార్యకర్తల ఆందోళన
జీ న్యూస్ హుజూరాబాద్
పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు మంగళవారం ఆశ కార్యకర్తలు ధర్నా...
తెలంగాణ జాగృతిలోకి ఉద్యమకారులు
జీ న్యూస్ కరీంనగర్
తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బండ రమేష్ మంగళవారం జాగృతిలో చేరారు. జాగృతి జిల్లా కార్యలయం జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్వా ...
పీవీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి
మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య
జీ న్యూస్ హుజురాబాద్
పీవీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అన్నారు.
హుజురాబాద్ పట్టణంలోని పీవి మార్గ్...
పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతం
ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్
జీ న్యూస్ బైంసా
బైంసా పట్టణం లోని పదవ తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా...
కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు-
పలు పంచాయతీల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన కొత్త సర్పంచులు...-
-- లోకేశ్వరంలో గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన సర్పంచ్...
జీ న్యూస్ లోకేశ్వరం:
లోకేశ్వరం...
వెన్నంపల్లి, సైదాపూర్ పిఏసీఎస్ ప్రత్యేక అధికారిగా ముంజాల శ్రీనివాస్
జీ న్యూస్ సైదాపూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు, వెన్నంపల్లి,...