టూరిస్టు కేటీఆర్ తెలంగాణ ద్రోహి
జీ న్యూస్ హుజూరాబాద్
టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఉద్యమకారుడైన కేకే మహేందర్ రెడ్డిని ధగా చేసి అమెరికా నుండి ప్యారచూట్లో వాలిన టూరిస్ట్ రామారావుగా ఆంధ్రా వాళ్ళ దోపిడీని మించి...
పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
జీ న్యూస్ హుజూరాబాద్
మూడవ చివరి విడతలో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను ఎటువంటి సమస్యలకు తావివ్వకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా...
వరల్డ్ ఎక్సలెన్స్ బుక్ అఫ్ రికార్డ్ కు వెంకటేశ్వర రాజు
జీ న్యూస్ అమరావతి
తాను పొందిన అవార్డులతో వరల్డ్ ఎక్సలెన్స్ బుక్ అఫ్ రికార్డు కు రచయిత కొండూరు వెంకటేశ్వర రాజు ఎంపిక అయినట్లు...
గ్రామాభివృద్ధే ధ్యేయం గా ముందుకు..
- సర్పంచ్ అభ్యర్థి..గిర్మాయి చిన్న దేవన్న
జీ న్యూస్ లోకేశ్వరం
గ్రామాభివృద్ధే ధ్యేయం గా, ప్రజలకు సేవ చేసేందుకు సర్పంచ్ బరిలో ప్రజల ముందుకు వచ్చానని సర్పంచ్ అభ్యర్థి గిర్మాయి చిన్న...
జీ న్యూస్, హుజురాబాద్
ప్రజలు ఫైల్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని కూరపాటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. గురువారం ప్రపంచ ఫైల్స్ దినోత్సవం పురస్కరించుకొని హుజూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల...
గుంపుల చెక్ డ్యాం పై బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి..
అబద్ధాల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి ఆస్కార్ ఇవ్వొచ్చు..
జీ న్యూస్ జమ్మికుంట: తనుగుల పరిధిలోని శంభునిపల్లి-గుంపుల చెక్ డ్యాంపై విచారణ కొనసాగుతుందనీ మరో...
జీ న్యూస్ తిమ్మాపూర్ : బీజేపీ రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి అత్తమ్మ గవ్వ మణెమ్మ ఇటీవల మృతి చెందారు. కాగా మంగళవారం మహాత్మా నగర్ కు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్...
జీ న్యూస్ కరీంనగర్, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ నుండి పోరండ్ల వరకు రోడ్డు పనులు పూర్తి చేయలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. రహదారిపై బయటయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు ...