వరంగల్ నిట్ విద్యార్థికి రూ.1.27 కోట్ల ప్యాకేజీ
జీ న్యూస్ వరంగల్
వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులను తీర్చదిద్దుతూ క్యాంపస్ ప్లేస్మెంట్లలో సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. గతంలో రూ.88...
భక్తి శ్రద్దల మద్య జ్వాలా తోరణం
శివాలయాల్లో మార్మోగిన శివనామస్మరణ
జీ న్యూస్ హుజూరాబాద్
కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో నిర్వహించిన జ్వాలాతోరణాన్ని భక్తులు తరలి వచ్చి భక్తి పరవశంతో శివనామస్మరణలో మునిగి పోయారు. హర...
5 రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసు ను చేదించిన పోలీసులు
జీ న్యూస్ నర్సంపేట
5 రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసు ను చేదించిన పోలీసులు...
నర్సంపేట లోని కుమ్మరికుంట మరియు ద్వారకపేట రోడ్...
అతిపెద్ద మురికివాడ ధారావి – స్మార్ట్ సటీగా మార్చేయనున్న అదానీ
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి
ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడ ముంబైలోని ధారావి. అక్కడ పరిస్థితుల్ని చూసేందుకు పర్యాటకులు కూడా ఇస్తారంటే.. అక్కడి జీవితం...
అటు తిరిగి.. ఇటు తిరిగి.. ‘ఎల్లమ్మ’ చివరికి దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు
ఈ భారాన్ని DSP మోయగలడా?
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి
అటు తిరిగి.. ఇటు తిరిగి.. ‘ఎల్లమ్మ’ చివరికి దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు...
కరూర్ బాధితుల మనసు గెలిచిన విజయ్
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిథి
కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను విజయ్ .. చెన్నైకు పిలిపించుకుని ఓదార్చారు. ఓ రిసార్టులో ప్రతి...
టీటీడీకి 11 నెలల్లో రూ.918 కోట్లు విరాళాలు
జీన్యూస్ తిరుపతి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భక్తుల నుంచి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. గడచిన 11 నెలల వ్యవధిలో రూ.918.6 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది....
విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు
-వికసత్ భారత్ వైపు ఏపీ ప్రయాణం మొదలు
-ఏ పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జీ న్యూస్ అమరావతి:
విశాఖలో 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ...