National

కొండగట్టుకు ఏపి డిప్యుటీ సీఎం పవన్​ కళ్యాణ్​

కొండగట్టుకు ఏపి డిప్యుటీ సీఎం పవన్​ కళ్యాణ్​ జీన్యూస్​ ప్రత్యేక ప్రతినిది జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు రేపు ( జనవరి 3న) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. కొండగట్టులో 96...

ప్రపంచంలోనే నంబర్ 1.. సుప్రీంకోర్టు రికార్డు!

ప్రపంచంలోనే నంబర్ 1.. సుప్రీంకోర్టు రికార్డు! భారత సుప్రీంకోర్టు 2025లో సరికొత్త చరిత్ర   జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి 2025వ సంవత్సరంలో దేశ అత్యున్నత న్యాయస్థానం మొత్తం 75,280 కొత్త కేసులను స్వీకరించగా, అందులో 65,403 (87%)...

తెలంగాణ యువకుడికి అమెరికాలో అపూర్వమైన గౌరవం

తెలంగాణ యువకుడికి అమెరికాలో అపూర్వమైన గౌరవం జీ న్యూస్​ హైదరాబాద్ తెలంగాణ యువకుడికి అమెరికాలో అపూర్వమైన గౌరవం దక్కింది. మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో-చైర్‌గా తెలుగు వాడు అందునా తెలంగాణ ప్రాంతానికి చెందిన సన్నీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక...

అందెశ్రీ అస్తమయం…మూగబోయిన తెలంగాణ స్వరం

అందెశ్రీ అస్తమయం...మూగబోయిన తెలంగాణ స్వరం జీ న్యూస్​ హైదరాబాద్​ ప్రజాక‌వి, ప్రకృతి క‌విగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందెశ్రీ  ఇక లేరు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆయ‌న ర‌చ‌న‌లు ప్రజ‌ల్లో చైత‌న్యం నింపాయి.. ఆయ‌న పాట‌లు ప్రజ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయాయి.. నిలిచిపోతాయి కూడా. అశువు క‌విత్వం చెప్ప‌టంలో దిట్టగా పేరొందిన అందెశ్రీ.. కాక‌తీయ యూనివ‌ర్సిటీ నుంచి గౌర‌వ డాక్ట‌రేట్ అందుకున్నారు. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ   కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి...

ఇయ్యాల ఆ ఊరంతా నాటుకోడి పులుసే…

ఇయ్యాల ఆ ఊరంతా నాటుకోడి పులుసే... జీ న్యూస్​ ఎల్కతుర్తి ఆ ఉర్లో ఇయ్యాల ప్రతీ ఇంట్లో నాటుకోడి పులసు వండుకొని పండుగ జేసుకుంటున్నారు. కోళ్లను రవాణా చేస్తున్న వాహనాలు బోల్తా పడటం.. ప్రమాదాన్ని పట్టించుకోకుండా...

వ‌రంగ‌ల్ నిట్‌ విద్యార్థికి రూ.1.27 కోట్ల ప్యాకేజీ

వ‌రంగ‌ల్ నిట్‌ విద్యార్థికి రూ.1.27 కోట్ల ప్యాకేజీ జీ న్యూస్​ వరంగల్​ వరంగల్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులను తీర్చదిద్దుతూ క్యాంపస్​ ప్లేస్​మెంట్లలో స‌రికొత్త రికార్డును నమోదు చేసుకుంది. గతంలో రూ.88...

భక్తి శ్రద్దల మద్య జ్వాలా తోరణం

  భక్తి శ్రద్దల మద్య జ్వాలా తోరణం    శివాలయాల్లో మార్మోగిన శివనామస్మరణ జీ న్యూస్​ హుజూరాబాద్​ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో నిర్వహించిన జ్వాలాతోరణాన్ని భక్తులు తరలి వచ్చి భక్తి పరవశంతో శివనామస్మరణలో మునిగి పోయారు. హర...

దొంగతనం కేసు ను చేదించిన పోలీసులు

5 రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసు ను చేదించిన పోలీసులు జీ న్యూస్ నర్సంపేట 5 రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసు ను చేదించిన పోలీసులు... నర్సంపేట లోని కుమ్మరికుంట మరియు ద్వారకపేట రోడ్...

Latest news

- Advertisement -spot_imgspot_img

Must read

కిట్స్ కాలేజిలో సంక్రాంతి సంబురాలు

కిట్స్ కాలేజిలో సంక్రాంతి సంబురాలు జీ న్యూస్​ ప్రత్యేక ప్రతినిది సంక్రాంతి అనే పదంలోనే...

అయిదు తరాల అపురూప సమ్మేళనం

అయిదు తరాల అపురూప సమ్మేళనం ఒక్క వేదికపైకి చేరిన 200 మంది జీ న్యూస్​...
- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you