సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పది
- కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
- టిడబ్ల్యూజేఎఫ్ డైరీని ఆవిష్కరించిన కలెక్టర్.
జీ న్యూస్ కరీంనగర్
సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా...
అవకాశం ఇవ్వండి అభివృద్ది చేసి చూపిస్తా..
ఎన్నం లక్ష్మీ ప్రకాష్
49వ డివిజన్లో ఎగరనున్న బీజేపి జెండా
జీ న్యూస్ కరీంనగర్
ఒక్కసారి అవకాశం ఇవ్వండి..49వ డివిజన్ను అభివృద్ది చేసి చూపిస్తానని బీజేపి పార్టీ 49వ డివిజన్ అభ్యర్థి ఎన్నం...
పండుగల వేళ పరేషాన్....స్కామర్ల కొత్త స్కీంతో... స్కాం
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి
పండుగల వేళ పరేషాన్....స్కామర్ల కొత్త స్కీంతో ... స్కాం లకు తెరలేపారు...అమాయకులే టార్గెట్ గా... వాట్సాప్ లో స్పీడ్ గా షేర్...
ప్రపంచంలోనే నంబర్ 1.. సుప్రీంకోర్టు రికార్డు!
భారత సుప్రీంకోర్టు 2025లో సరికొత్త చరిత్ర
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి
2025వ సంవత్సరంలో దేశ అత్యున్నత న్యాయస్థానం మొత్తం 75,280 కొత్త కేసులను స్వీకరించగా, అందులో 65,403 (87%)...
తెలంగాణ యువకుడికి అమెరికాలో అపూర్వమైన గౌరవం
జీ న్యూస్ హైదరాబాద్
తెలంగాణ యువకుడికి అమెరికాలో అపూర్వమైన గౌరవం దక్కింది. మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో-చైర్గా తెలుగు వాడు అందునా తెలంగాణ ప్రాంతానికి చెందిన సన్నీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక...
అందెశ్రీ అస్తమయం...మూగబోయిన తెలంగాణ స్వరం
జీ న్యూస్ హైదరాబాద్
ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందెశ్రీ ఇక లేరు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయి.. ఆయన పాటలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.. నిలిచిపోతాయి కూడా. అశువు కవిత్వం చెప్పటంలో దిట్టగా పేరొందిన అందెశ్రీ.. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి...
ఇయ్యాల ఆ ఊరంతా నాటుకోడి పులుసే...
జీ న్యూస్ ఎల్కతుర్తి
ఆ ఉర్లో ఇయ్యాల ప్రతీ ఇంట్లో నాటుకోడి పులసు వండుకొని పండుగ జేసుకుంటున్నారు. కోళ్లను రవాణా చేస్తున్న వాహనాలు బోల్తా పడటం.. ప్రమాదాన్ని పట్టించుకోకుండా...