అయిదు తరాల అపురూప సమ్మేళనం
ఒక్క వేదికపైకి చేరిన 200 మంది
జీ న్యూస్ హైదరాబాద్
ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి విలువలు ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇదొక అపురూప సన్నివేశం. ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 200...
ప్రియురాలిని దారుణంగా హతమార్చిన ప్రియుడు
టీ స్టాల్ నడుపుకుంటున్న మహిళ దారుణ హత్య
జీ న్యూస్ బైంసా
టీ స్టాల్ నడుపుకుంటు జీవనం సాగిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపింది. తనతో సహజీవనం...
ఘనంగా న్యాయ దినోత్సవ ర్యాలీ.
రాజ్యాంగ విలువల్ని కాపాడుకుందాం
సబ్ జడ్జీ పి.బి.కిరణ్ కుమార్
నాగవెల్లి రాజు
జీ న్యూస్ హుజురాబాద్
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని హుజురాబాద్ కోర్టులో సబ్ జడ్జీ పి.బి.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం...
పల్లెల్లో ఎన్నికల సందడి
సర్పంచ్ ఎన్నికల రంగం సిద్దం
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిది
సర్పంచ్ఎన్నికలకు సంబందించి మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఎన్నికల...
తెలంగాణ మహిళలకు శుభవార్త.. ఎట్టకేలకు బతుకమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు..
జీన్యూస్ ప్రత్యేక ప్రతినిది
తెలంగాణ రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు 'ఇందిరా మహిళా శక్తి' చీరలను ఈ నెల...
అందెశ్రీ అస్తమయం...మూగబోయిన తెలంగాణ స్వరం
జీ న్యూస్ హైదరాబాద్
ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందెశ్రీ ఇక లేరు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయి.. ఆయన పాటలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.. నిలిచిపోతాయి కూడా. అశువు కవిత్వం చెప్పటంలో దిట్టగా పేరొందిన అందెశ్రీ.. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి...
ఇయ్యాల ఆ ఊరంతా నాటుకోడి పులుసే...
జీ న్యూస్ ఎల్కతుర్తి
ఆ ఉర్లో ఇయ్యాల ప్రతీ ఇంట్లో నాటుకోడి పులసు వండుకొని పండుగ జేసుకుంటున్నారు. కోళ్లను రవాణా చేస్తున్న వాహనాలు బోల్తా పడటం.. ప్రమాదాన్ని పట్టించుకోకుండా...