విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించాలి
జీ న్యూస్ తిమ్మాపూర్
విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించాలని ఎంపిడీఓ రాజీవ్ మల్హోత్ర అన్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య –శ్రీనివాస్, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్ర...
దర్గాను మరింత అభివృద్ది చేస్తా....
జీ న్యూస్ నడికూడ
దర్గా అభివృద్ది కోసం పాటుపడతానని, షరీఫ్ ఉత్సవాలకు వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను...
భారీ సంఖ్యలో జాగృతిలో యువకుల చేరిక
జీ న్యూస్ కరీంనగర్
సైదాపూర్ మండల ఇంచార్జ్ జిల్లా యువజన విభాగం నాయకుడు హుస్నాబాద్ రాజకుమార్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కార్యలయంలో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో ...
గ్రామంలో ఇంటింటికీ తాగునీరు
జిన్యూస్ ముధోల్
గ్రామంలో ఇంటింటికీ తాగునీరు అందేలా కృషి చేస్తానని ఆష్ట నూతన సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ పేర్కొన్నారు. ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంను పంచాయతీ రాజ్ ఏఈఈ హరిచందన...
మామడ తండాలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్లకు ఘన సన్మానం
జి న్యూస్ లోకేశ్వరం
మామడ మండల కేంద్రానికి చెందిన మామడ తండాలో గ్రామపంచాయతి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్లను తండా వాసులు ఘనంగా సన్మానించారు. మామడ...
అయిదు తరాల అపురూప సమ్మేళనం
ఒక్క వేదికపైకి చేరిన 200 మంది
జీ న్యూస్ హైదరాబాద్
ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి విలువలు ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇదొక అపురూప సన్నివేశం. ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 200...
సిద్దార్థ హైస్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
జీ న్యూస్ చెన్నారావుపెట
చెన్నారావుపేట మండలంలోని సిద్దార్థ ఉన్నత పాఠశాలలో బుదవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ కంది గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ కరుణాకర్...
జిల్లా స్థాయి ప్రతిభా పరీక్షలో మెరిసిన భైంసా వాసవి విద్యార్థి
జి న్యూస్ బైంసా
లెక్కల మాంత్రికుడు రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి గణిత ప్రతిభ పరీక్షలో బైంసా విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. పట్టణములోని...