జాగృతిలో చెరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
జీన్యూస్ కరీంనగర్
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం కరింనగర్ జాగృతి కార్యాలయంలో కాంగ్రెస్ను వీడి జాగృతిలో చేరినట్లు జాగృతి జిల్లా అద్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. జాగృతి కార్యాలయంలో...
పీవీ ఆర్థిక సంస్కరణలతో ప్రగతి పథంలో భారతదేశం
జీ న్యూస్ హుజూరాబాద్
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి ఎంతో దోహదపడ్డాయని పీవీ తనయుడు పీవీ ప్రభాకర్ రావు...
బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకే ఓసీలు రాజకీయ కుట్రలు
జీ న్యూస్ లోకేశ్వరం డిసెంబర్ 20
బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకే ఓసీలు రాజకీయ కుట్రలు చేస్తున్నారని ముధోల్ మున్నూరు కాపు బీసీ నాయకులు...
దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలే
జీ న్యూస్ ఎడ్యుకేషన్ ప్రతినిది డిసెంబర్20
దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలేనని కిట్స్ కళాశాలల కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్...
చర్లపల్లి స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్
ఎదిగే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి-ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్
జీ న్యూస్ నడికుడ
ఆరోగ్యవంతమైన యువతే దేశ భవిష్యత్తు అని అందుకే ఎదిగే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్...
నూతన సర్పంచ్ లను సన్మానించిన బోస్లే నారాయణరావు పటేల్
జీ న్యూస్ బైంసా
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్లను ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ మూధోల్ శాసనసభ్యుడు బోస్లే నారాయణరావు...