సామాజిక సేవ రంగాలలో ప్రతిభకు పురస్కారం
వలస సుభాష్ చంద్రబోస్
జీ న్యూస్ సిద్దిపేట
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23 పురస్కరించుకొని ఘనంగా...
ఎస్టీయూ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా గ్రంధాలయ చైర్మన్
జీ న్యూస్ కరీంనగర్
స్టేట్ టీచర్స్ యూనియన్ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన2026 క్యాలెండర్ ను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ శుక్రవారం...
ప్రపంచంలోనే నంబర్ 1.. సుప్రీంకోర్టు రికార్డు!
భారత సుప్రీంకోర్టు 2025లో సరికొత్త చరిత్ర
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి
2025వ సంవత్సరంలో దేశ అత్యున్నత న్యాయస్థానం మొత్తం 75,280 కొత్త కేసులను స్వీకరించగా, అందులో 65,403 (87%)...
ఘనంగా సహస్ర ప్రత్యంగిరా మాత యజ్ఞము
జీ న్యూస్ చౌట్పల్లి
నిజమాబాద్ జిల్లా చౌట్ పల్లి గ్రామంలో గురువారం శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర దేవస్థానంలో శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి...
ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోండి
ఉద్యమకారులకు కవిత పిలుపు
జీ న్యూస్ కరీంనగర్
ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అందుకే ఎక్కడికక్కడే భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు కవిత పిలుపునిచ్చారు. కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి కవిత...
పరకాల పట్టణంలో కానరాని అభివృద్ధి
–ఆధకార, ప్రతిపక్ష నాయకుల వైఫల్యం
–రేవూరి ప్రకాష్ రెడ్డి
జీన్యూస్ పరకాల
అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల వైఫల్యం కారణంగా పరకాల పట్టణం అభివృద్దికి ఆమడదూరంలో నిలిచిపోయిందని బీజేపీ రాష్ట్ర నాయకుడు,...
నిజామాబాద్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి
జీన్యూస్ నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా ఇలా త్రిపాఠి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 2.40 గంటలకు కలెక్టరేట్కు ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను...
వేదిక్ మ్యాథ్స్ పోటీలకు శిశుమందిర్ విద్యార్థిని ఎంపిక
జీ న్యూస్ భీమ్గల్
పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని యెన్ను శ్రీకరి రాష్ట్రస్థాయి వేదిక్ మ్యాథ్స్...